సినిమాలుగోదారి గట్టుపైన సినిమాతో హృదయానికి హత్తుకునే ప్రయాణాన్ని మాటిస్తున్న సుమంత్ ప్రభాస్
సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన రూరల్ డ్రామా 'గోదారి గట్టుపైన'. గోదావరి ప్రాంత నేపథ్యంలో సాగే ఈ చిత్రం మే 8న విడుదల కానుంది. ఇందులో ఆయన ఒక అమాయకపు ఆటో డ్రైవర్గా కనిపించనున్నారు.
By Dumtika Editorial · 1 min read